ప్రకాశం: విద్యుత్ ట్రూఅప్ చార్జీల భారాలను రద్దు చేయాలని సీపీఎం నేతలు మంగళవారం ఒంగోలులోని 60 అడుగుల రోడ్డు జంక్షన్లో దహనం చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శివర్గ సభ్యులు జీ రమేష్ మాట్లాడుతూ.. ఈ నెల నుండి కొత్త ట్రూ అప్ చార్జీలు 17 వేల కోట్లు ప్రజలపై బిల్లుల రూపంలో భారాల మోపారన్నారు. ఈ బిల్లును చెల్లించలేమని ప్రజలు బిల్లును దహనం చేసి నిరసన తెలిపారు.