CTR: మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేపు పుంగనూరులో పర్యటిస్తారని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష శనివారం తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు పట్టణంలో ‘మెడికల్ కాలేజీ ర్యాలీ పోస్టర్లను’ ఆవిష్కరిస్తారని చెప్పారు. అనంతరం నియోజకవర్గంలోని వైసీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరారు.