CTR: నగరిలో వైసీపీ కార్యకర్తల సమావేశం ఈరోజు మాజీ మంత్రి రోజా కార్యాలయంలో జరగనుందని ఆమె కార్యాలయం తెలిపింది. ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.