NLR: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు దుత్తలూరు సీడ్స్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మండల స్థాయిలో ఈనెల 15న కావలి, నెల్లూరు 22న కందుకూరు, ఆత్మకూర్ డివిజన్ల పరిధిలోని మండలాలలో నిర్వహించి ఈనెల 29న దుత్తలూరులో ఫైనల్ పోటీలు నిర్వహిస్తామన్నారు.