ELR: భీమడోలులో జరిగిన రెవెన్యూ సదస్సులో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు బుధవారం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాలలోని భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని పరిష్కరించడం జరుగుతుందనన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.