NDL: బనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో ఇవాళ వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే అటువంటి వారి పేర్లను డిజిటల్ బుక్లో నమోదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు.