ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని చెరుకుపల్లి జర్నీ వారి పల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం ఉదయం ఉద్యానవనాధికారి శ్వేత ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పసుపులో దుంపకుళ్ళు నివారణ చర్యలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు లక్ష్మీ మరియు రైతులు పాల్గొన్నారు.