తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఈ రోజు కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి భక్తిశ్రద్ధలతో గోపూజ నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కనుమ పండుగను ఆధ్యాత్మికంగా జరుపుకున్నారు. ఈ మహోత్సవంలో ఈవో అనిల్ సింఘాల్, టీటీడీ ఆలయ సిబ్బందిలు పాల్గొన్నారు.