ATP: గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డులో ఇంటింటికి తిరుగుతూ వసూలు చేస్తున్న ప్రాపర్టీ టాక్స్ ప్రక్రియను బుధవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పరిశీలించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని వార్డు ప్రజలకు సూచించారు.