TPT: ఏర్పేడు మండలం విక్రతమాలలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.