PLD: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 26న వివిధ శైవక్షేత్రాలు వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు 58 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డీఎం బత్తుల వీరాస్వామి తెలిపారు. పాలువాయి జంక్షన్ నుంచి సత్రశాల వరకు గల రహదారిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 58 బస్సులను నడుపుతామని టిక్కెట్ ధరలో ఎలాంటి పెరుగుదల ఉండదన్నారు.