KDP: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసీ బాదుల్లా తెలిపారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను విడుదల చేశారు.