SKLM: ఎచ్చెర్ల మండలం కుశాలపురం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటర్ పాలిటెక్నికల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలను బుధవారం ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థి ఉన్నత వ్యక్తిత్వానికి దోహదపడతాయన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జానకి రామయ్య, తదితరులు ఉన్నారు.