అనంతపురంలోని అలమూరు రోడ్డులో గల ఎన్ఎల్ఎస్ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 19న మెగా జాజ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల సీఈవో వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ కంప్యూటర్స్ 2023, 2024 2025 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారిని అర్హులుగా ప్రకటించారు.