కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గం కాపవరం గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటుచేసిన నంది విగ్రహాన్ని బుధవారం కార్మిక శాఖ మంత్రి సుభాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామస్తులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు.