ప్రకాశం: అద్దంకి నియోజకవర్గంలోని నాలుగు డిస్ట్రిబ్యూషన్ కమిటీలకు మంగళవారం ఎన్నిక జరుగగా.. ఏకగ్రీవంగా ఎన్నికైన ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేకంగా అభినందించారు. రైతు ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేసే డీసీలు కాల్వకట్ట రక్షణ, బలోపేతం ద్వారా గత ఐదేళ్లుగా పూడిపోయిన పంట కాల్వలు పూడికతీత పనులు చేపట్టాలన్నారు.