తూ.గో: గోకవరం గద్దెలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి . సోమవారం ఏడవ రోజు కావడంతో అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం 300 మంది చిన్నారులచే సరస్వతీ పూజ నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు శర్మ తెలిపారు.