VZM: గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు (జనరల్ ఫండ్) విడుదల అయ్యాయని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. కొత్తవలస మండలం ఉత్తరాపల్లిలో ఆదివారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. హామీలను విడతలవారీగా అమలు చేస్తున్నామన్నారు.