మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నాడు. దాదాపు రెండు నెలల పాటు...ఆయన షూటింగ్స్ లాంటివి ఏమీ లేకుండా...ఉండాలని భావిస్తున్నారట. అది కూడా కేవలం తన భార్య ఉపాసన, పుట్టబోయే బిడ్డ తో గడపడం కోసమేనట.
ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడంతో ప్రముఖులు బ్లూ టిక్ కోల్పోయారు. అమితాబ్, షారుఖ్, రాహుల్ గాంధీ, సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఖాతాలకు బ్లూ టిక్ లాస్ అయ్యారు.
సాయి ధరమ్ తేజ్ రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనను కాపాడిన వ్యక్తి గురించి, అతనికి చేసిన సాయం గురించి సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.
విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలలో సినిమా విశేషాలను చెప్పుకొస్తున్నారు. రిలీజ్ కు ముందు సినిమా ప్రమోషన్స్ ను పెంచారు.