BHNG: మదర్ డైయిరీ డైరెక్టర్గా భారీ మెజార్టీతో గెలిపించాలని రాజాపేట పాల సొసైటీ ఛైర్మన్, BRS మండల సెక్రెటరీ జనరల్ సందిల భాస్కర్ గౌడ్ కోరారు. ఇవాళ హైదరాబాద్ మదర్ డైయిరీలో డైరెక్టర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మదర్ డైయిరీ మాజీ ఛైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, BRS మండలాధ్యక్షులు కర్రే వెంకటయ్య, సట్టు తిరుమలేష్, దొంతిరి సోమిరెడ్డి తదితరులున్నారు.