ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో ఏడాదికాలంలో జరిగిన 375 పనులకు గాను రూ.124 కోట్ల విలువైన పనులకు బుధవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ప్రారంభోత్సవాలు చేశారు. నగరంలో 5 అభివృద్ధి పనులతోపాటు కొత్తపట్నం మండలం రంగాయిపాలెంలో రూ.90 లక్షలతో నిర్మించిన 20 సీసీరోడ్లు, డ్రైన్లు ప్రారంభించారు. యరజర్లలో రూ.1.10 కోట్లతో నిర్మించిన 26 సీసీ రోడ్లు డ్రైన్లు ప్రారంభించారు