AP: వికసిత్ భారత్ కోసం ఏం చేయాలో కేంద్రం చెప్పగా.. 2047@ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ఏం చేయాలో మనం చెప్పామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఫైల్స్ క్లియరెన్స్లో వేగం పెంచాలి. కేంద్రంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో కూడా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోంది. అన్ని రకాల వాణిజ్య పంటలకు ప్రోత్సాహం లభిస్తోంది. 93% స్ట్రైక్ రేట్తో విజయం సాధించాం’ అని తెలిపారు.