హనుమకొండ: దామెర మండలంలోని పులుకుర్తి గ్రామంలో బాల మానసాదేవి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేడు భూమి పూజ నిర్వహించారు. గ్రామస్తులు ఐకమత్యంగా ఉంటూ మానస దేవి ఆలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారాయితోపాటు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.