సత్యసాయి: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్కు అనుకూలంగా 23 ఓట్లు, వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ఎన్నికల అధికారి రమేష్ గెలిచినట్లు ప్రకటించారు.