AP: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి TDP కైవసమైంది. మున్సిపల్ ఛైర్మన్గా TDP అభ్యర్థి రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. రమేష్కు అనుకూలంగా 23 ఓట్లు రాగా YCP అభ్యర్థి లక్ష్మీకి 14 ఓట్లు వచ్చాయి. రమేష్ను MLA నందమూరి బాలకృష్ణ ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ క్రమంలో కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు.