NDL: బనగానపల్లె-అవుకు ప్రధాన రహదారిలో ఉన్న శ్రీనివాస రైస్ మిల్ శుక్రవారం సాయంత్రం కుప్ప కూలింది. నంద్యాల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బషీరున్నిసా బేగం, ఉ. కర్నూలు జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ రెడ్డి శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు వర్కర్స్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు KNL GGHలో చికిత్స పొందుతున్నారన్నారు.