NTR: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త, వీరాభిమాని శ్రీ సుంకర దుర్గాప్రసాద్ (ఆలపాటి శివ మామ) మరణం విచారకరమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. శనివారం దేవినేని గొల్లపూడి దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.