GNTR: జిల్లాలో 10శాతం మద్యం దుకాణాలు కల్లుగీత కార్మిక కుటుంబాలకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలోని ఆయా కులాలకు 13 దుకాణాలను కేటాయిస్తూ జేసీ భార్గవ తేజ శుక్రవారం లాటరీ తీశారు. కల్టెక్టరేట్లోని జరిగిన ఈ లాటరీలో గౌడ కులస్తులకు దుకాణాలను కేటాయించారు. గుంటూరు, కాకుమాను, పెదనందిపాడు తదితర ప్రాంతాల్లోని దుకాణాలను గౌడ కులస్తులకు ఎంపిక చేశారు.