ELR: కుక్కునూరు మండలం పెద్దరాయిగూడెం పంచాయతీ బరపట్టినగరం గ్రామంలో ఆదివారం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బొరగం శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో 40 కుటుంబాలు గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. దీంతో గ్రామంలో విద్యుత్తు సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే బాలరాజు, ఎంపీ మహేష్ కుమార్ యాదవ్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.