జూన్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఉగ్రముప్పు ఉండే ప్రమాదం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటికి ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీత్ రౌలే, ఐసీసీ ప్రతినిధులు స్పందించారు.
హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్పై పోలీసులు రైడ్ చేశారు. యువతులతో అసభ్యకరమైన నృత్యం చేయిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
మెరికాలోని ఓ నర్సు పనిచేసే ఆసుపత్రిలో పేషేంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేసేది. ఇలా చాలామంది మరణానికి కారణమయ్యిందని రుజువు కావడంతో అక్కడి కోర్టు ఆమెకు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
జిల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అధిక సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. అలాగే వంతెనలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.
దాయాది దేశమైన పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కారకోరమ్ హైవేపై బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
దేవేగౌడ కుమారుడు రేవన్న, మనవడు ప్రజ్వల్ రేవణ్నపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై ఆయనపై లుక్అవుట్ నోటీసు జారీ చేసింది.
కేటుగాళ్లు రోజుకో కొత్తరకం స్కామ్తో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఏటీఎం మెషీన్ కార్డు రీడర్ను ట్యాంపర్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లను అధికారులు సూచిస్తున్నారు.
చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. హైవే రోడ్డులో కొంతభాగం కూలిపోవడంతో 19 మంది మృతి చెందారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని చాలా స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యాలు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే పాఠశాలలను ఖాళీ చేయించారు.
దిగ్భ్రాంతికరమైన నేర సంఘటన ఇంగ్లాండ్ నుండి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి, ఆపై ఆమె మృతదేహాన్ని 200 ముక్కలుగా నరికాడు.
లండన్లో ఒక సైకో వీరంగం సృష్టించాడు. కత్తి చేతులో పట్టుకొని వీధుల్లో తిరుగుతు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
విజయవాడలో ఓ ఆర్థోపెడిక్ వైద్యుడి కుటుంబం మొత్తం ఆత్మహత్యలకు పాల్పడింది. అయితే జరిగినవి హత్యలా? లేక ఆత్మహత్యలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జీవితం మీద విరక్తితో ఓ తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య విడాకుల కేసు కోర్టులో నడుస్తుండటం వల్ల విరక్తి వచ్చి ఆత్మహత్య చేసుకుంది.
ఐపీఎల్ మ్యాచ్పై ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు పక్కా సమాచారంతో రంగంలో దిగిన పోలీసులకు ఓ వ్యక్తి దొరికాడు. అతని దగ్గర నగదు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ను దారుణంగా హత్య చేశారు. బైక్ మీద వచ్చిన కొందరు ఆమెపై కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.