తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా…కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన చెరువుల పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్నగర్ ఊరు చెరువు వద్ద నిర్వహించిన చెరువుల పండుగకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. అదే క్రమంలో కార్యక్రమం నిర్వహిస్తుండగా చెరువులో ఉన్న నాటు పడవ ఎక్కాలని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు కోరారు. అసలే మంత్రి బరువు ఎక్కువగా ...
శర్వానంద్ రిసెప్షన్(Hero Sharwanand Reception)కి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM KCR)ని శర్వానంద్ కలిశారు. కాసేపు కేసీఆర్తో ముచ్చటించారు. సీఎం కేసీఆర్ ను రిసెప్షన్కి ఆహ్వానించారు.
బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవీ నుంచి తప్పించాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ అంటుండగా.. ఆయనకు డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి తోడయ్యారు.
నాంపల్లి(nampally)లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతోపాటు ఆర్టీసీ(tsrtc) ఈ కార్యక్రమానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.
బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(MLA Durgam Chinnaiah) తనను లైంగికంగా వేధిస్తున్నారని శేజల్(Sejal) అనే యువతి ఇప్పటికే ఆరోపణలు చేయగా..తాజాగా ఆధారాలు కూడా రిలీజ్ చేసింది. అయితే వాటిని చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. అవెంటో మీరు కూడా చూసేయండి మరి.