MBNR: సీకెల్ సెల్, తలసేమియా, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతూ నిత్యం డయాలసిస్ చేసుకుంటున్న మరికొంతమంది పేషెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఫించన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా 4021 మందికి రూ.2016 చొప్పున అందించనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి MBNR 204, GDWL 124, NGKL 168, WNP108, NRPT 114 మొత్తంగా 718 మంది లబ్ధి పొందనున్నారు.