మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో పోచమ్మ దేవాలయ అభివృద్ధి కోసం దాదాపు 4 లక్షల రూపాయలను యువ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మాల్ శ్రీను సోమవారం వితరణ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు అంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. దేవాలయ అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని శ్రీను తెలిపారు.