జనగామ: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రేపు శనివారం మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించనున్నట్లు పీఆర్వో కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పెద్ద పెండ్యాల శివారులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరుగు వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించనున్నారు. కరుణాపురం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో నూతన మెనూ అమలు చేయనున్నారు.