MDK: గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత స్థాయి వరకు క్రీడల్లో ఎదగాలని ఒక మంచి సంకల్పంతో సీఎం చీఫ్ మినిస్టర్ కప్ లాంటి పోటీలను పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చీఫ్ మినిస్టర్ కప్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.