PDPL: శనివారం కలెక్టర్ కోయ శ్రీహర్ష మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ముందస్తు సాగుకు రైతులు సన్నద్ధమవ్వాలని అన్నారు. వానాకాలం సాగు జూన్ నుంచి అక్టోబర్ వరకు 5 నెలల వ్యవధి ఉంటుందని, వానాకాలం పూర్తిగా వర్షధారమైందన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టాలను తప్పించాలని అన్నారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.