కామారెడ్డి: జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సంపత్ గౌడ్ మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత పిలుపు మేరకు జాగృతిలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సంపత్ గౌడ్ చేరారు.