SRPT: దుకాణదారులు నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు నేరేడుచర్లలో జయలక్ష్మి ఫెర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు నిర్వహించి విత్తనాలు, రిజిస్టర్, ఫిజికల్ స్టాక్ను పరిశీలించారు. సీడ్ లైసెన్స్ లేకుండా ఎవరూ విత్తన వ్యాపారాలు చేయొద్దన్నారు.