BHPL: మున్సిపాలిటీ పరదిలోని 1వ వార్డు సెగ్గెంపల్లి, గడ్డిగానిపల్లిలో ఇవాళ BRS పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై, మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో BRS శ్రేణులు తదితరులు ఉన్నారు.