KNR: రైతులు సబ్సిడీపై అందజేసే వ్యవసాయ పరికరాలు మందులను సద్వినియోగం చేసుకోవాలని, హుజురాబాద్ మండల ఏఈవో నిఖిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్లోని రైతాంగానికి ప్రభుత్వం తరపున PSB, ట్రైకోడెర్మా, వేప నూనె (నీమ్ ఆయిల్) సబ్సిడీపై అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని పొందాలనుకునే రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ ప్రతితో సంప్రదించాలన్నారు.