WGL:వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని WGL, HNK, జనగామ జిల్లాల్లోని న్యాయస్థాన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 13,754 కేసులు పరిష్కారం అయ్యాయని సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా FIR కేసులకు సంబంధించి 991 కేసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ 5,248 కేసులు, ఈ-పెట్టీ కేసులు 4,701పరిష్కారమయ్యాయన్నారు.