PDPL: సింగరేణిలో మహిళా అండర్ మేనేజర్ ఉద్యోగులకు RG-2 రెస్క్యూ స్టేషన్లో ఇస్తున్న రెస్క్యూ శిక్షణ శిబిరాన్ని GM బీ. వెంకటయ్య పరిశీలించారు. సింగరేణి చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మహిళా ఉద్యోగులకు ఈ రెస్క్యూ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 14 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణలో ఆర్జీ 1, 2 సిబ్బంది పాల్గొన్నారు ,