మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్ స్మృతి మంధాన 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అద్భుతమైన అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ 40 పరుగులతో క్రీజులో ఉంది. ప్రస్తుతం భారత్ 18 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 100 పరుగులు పూర్తి చేసుకుంది.