ఓ 30 ఏళ్ల మహిళ రక్ష సరికొత్తగా శ్రీకృష్ణుడి విగ్రహాంతో(Lord Krishna idol) పెళ్లి(marriage) చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) లోని ఔరయ్యా జిల్లాలో(Auraiya District) ఆదివారం జరిగింది. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్న ఆ యువతి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతోపాటు వారి పేరెంట్స్(parents)ను కూడా ఒప్పించింది. దీంతోవారు ఆ మహిళ(women)కు వారి సంప్రదాయాల ప్రకారం బంధమిత్రల సమక్షంలో ఘన...
అమెరికాకు చెందిన ఓ డ్రోన్ ను (US Air Force drone) రష్యా జెట్ విమానం (Russian jet) ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం నల్ల సముద్రం (Black Sea) వద్ద జరిగింది. తమ డ్రోన్ లలో ఒక దానిని రష్యా విమానం కూల్చడాన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ ((US Air Force) తీవ్రంగా ఖండించింది.
మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) గ్వాలియర్ ఫ్యామిలీ న్యాయ స్థానం (family court in Gwalior) విచిత్రమైన తీర్పు ఇచ్చింది. ఓ భర్తకు ఇద్దరు భార్యలు (Husband and wife) అయితే... ఒక వారంలో మూడు రోజుల చొప్పున ఒక్కో భార్య వద్ద ఉండాలని, ఆది వారం (Sunday Holi day) ఒక రోజు మాత్రం నీ ఇష్టం అంటూ ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో నేటి నుంచి (మార్చి 15) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(telangana Inter first year exams) ప్రారంభం కానున్నాయిు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు జరగనున్నాయి. రేపటి నుంచి ఇంటర్ రెండో ఏడాది ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు(students) పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం(minute late) అయినా కూడా విద్యార్థులకు అనుమతి లేదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
జనసేన (Janasena) ప్రారంభించేటప్పుడు ప్రతిపాదించిన 7 సిద్దాంతాల సాధన కోసం కృషి చేస్తున్నట్లు పవన్ (Pavan) తెలిపారు.రాజకీయ అవినీతి పై తిరుగులేని పోరాటం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కులాలను కలపాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు. కాపు కులంలో(Kapu caste) పుట్టినా అన్ని కులాలకు అండ ఉండాలన్నదే తన ధ్యేయమని పవన్ తెలిపారు. అలాంటిది నేను కూలాన్ని అమ్మేస్తానని అంటుంటే బాధేస్తుందని ఉత్పత్తి కులాల నుంచే నిజమ...
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Celluboyina Venugopalakrishna) వెల్లడించారు.కేబినెట్ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. అసెంబ్లీలో(assembly) ప్రవేశపెట్టే 20 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇండస్ట్రియల్ పాలసీ (Industrial P...
సిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై (Assistant Engineer Exam) బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (TSPSC )జానర్దన్రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ (Leakage of papers) వ్యవహారంపై ఆయన మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టకరమైన వాతావరణంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో(social media) ...
నటి అంజలీ (Anjali) హీరోయిన్ గా పరిచయమై 17 అవుతుంది. అటు టాలీవుడ్ (Tollywood).. ఇటు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె సినిమాలు చేయకపోయినా.. వెబ్ సిరీస్ ఝాన్సీతో ప్రేక్షకులను అలరించింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా మరోసారి అంజలి పెళ్లి రూమర్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని గాసి...
Tspsc question paper leak:తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ కొశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ను (sit) ఏర్పాటు చేసింది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుర్పించారు. కేసీఆర్ ముందు పొంగులేటి పప్పులు ఉడకవని ఆయన అన్నారు. కేసీఆర్ ని గద్దె దించాలని కొంత మంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఆరోపించారు. కొంత మంది నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమ్మేళనం పేరుతో కేసీఆర్ ని తిట్టే చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం ఒక దిక్కుమాలిన చర్య అని అభివర్ణించారు. అందుచేతనే బీజేపీ నేతలు ఎవ్వరూ నోట్ల రద్దు గురించి మాట్లాడడం లేదని గుర్తుచేశారు.
Hrithik roshan:నటి మీనా (meena) ఇప్పుడు మళ్లీ బిజీగా అవుతున్నారు. భర్త విద్యాసాగర్ (vidya sagar) చనిపోయిన తర్వాత.. ఇప్పుడిప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. మీనా (meena) రెండో పెళ్లిపై అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కన్నడ నటుడు సుదీప్ను (sudeep) పెళ్లాడతారని గాసిప్స్ వినిపించాయి. ఆ తర్వాత దాని ఊసేలేదు. ఇటీవల తమిళ చానెల్ ఇంటర్వ్యూలో మీనా (meena) ఆసక్తికర వివరాలను తెలియజేశారు.
తెలంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీకైనట్లు ఆరోపణలు రావడంతో ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ (Praveen kumar) అధికారులు సస్పెండ్ చేయగా.. మరో ఔటసోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస...
H3N2 Virus:హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) బెంబేలెత్తిస్తోంది. వైరస్ (virus) సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. గుజరాత్కు (gujarat) చెందిన 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలతో చనిపోయిందని వైద్యులు (doctors) నిర్ధారించారు.