• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Budget 2023:ఐదు సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మల

వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ నిలిచారు. అంతకుముందు అరుణ్‌ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్‌ సిన్హా, మన్మోహన్‌ సింగ్‌, మొరార్జీ దేశాయ్‌ ప్రవేశపెట్టారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిర్మల పార్లమెంట్‌కు బడ్జెట్‌ సమర్పిస్తున్నారు. అరుణ్ జైట్లీ సూచన మేరకే నిర్మలకు ప్రధాని మోడీ బాధ్యతలు అప్పగించారట. నిర్మలా సీతారామన్ పుట్టినిల్లు తమిళనాడు...

February 1, 2023 / 01:51 PM IST

ఇండస్ట్రీలో ఇమడలేకపోయాను ..అందుకు కారణం అదే : దివ్యవాణి

సినీ నటి దివ్యవాణి నిన్నటితరం కథానాయికగా స్రేక్షకులకి గుర్తుండిపోయారు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆమె కొన్ని సినిమాల్లో కనిపించారు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. ‘ముత్యమంత ముద్దు’ సినిమాలో ఒక చిన్నపాత్ర చేసిన నన్ను బాపు గారు చూసి, ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారు. అదే ఏడాదిలో నేను చేసిన ...

February 1, 2023 / 01:41 PM IST

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన సమంత

సామ్ చేతిలో ఉన్న సినిమాల్లో ఖుషి ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా,శివ నిర్వాణ దర్మకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమా అల్రెడీ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ సమంతకి హెల్త్ సమస్య ఉండటంతో.. ఇటీవల యశోద సినిమా రిలీజ్ సమయంలో తనకి మాయోసైటిస్ వ్యాధి వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పింది సమంత. కొన్ని రోజులు చెన్నైలోని ఇంట్లోనే ఉంటూ చికిత్స...

February 1, 2023 / 01:16 PM IST

గుడ్ న్యూస్: 7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు

వేతన జీవులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరట కలిగించారు. ఆదాయపు పన్ను పరిమితిని మరో రూ.2 లక్షలు పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల వరకు పన్ను పరిమితి ఉండేది. ఇప్పుడు దానిని రూ. 7 లక్షలకు పెంచారు. ఇన్ కం టాక్స్ స్లాబ్‌లలో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐదు శ్లాబులలో పన్ను వేశారు. దాంతోపాటు ఇన్ కమ్ టాక్స్ రిబేటు విస్తరించారు. ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. నూతన ఆదాయ పన్న...

February 1, 2023 / 01:05 PM IST

కరెంట్ కొలువుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ : మంత్రి జగదీశ్

తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో 1601 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని సంస్థ సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు. వీటిలో 1553 జూనియర్‌లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.  ప్రస్తుత రబీ సీజన్, రాబోయే ఎండాకాలంలో నిరంతర విద్యుత్తు సరఫ...

February 1, 2023 / 12:49 PM IST

నిర్మల తడబాటు.. పొల్యూటింగ్ చోట పొలిటికల్ అనేసి

కేంద్ర బడ్జెట్ చదువుతున్న సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తడబడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తుక్కు గురించి ప్రసంగిస్తున్నారు. ‘రీ ప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్’ అని చదవాల్సిన సమయంలో పొల్యూటింగ్ ప్లేస్‌లో పొలిటికల్ అన్నారు. వెంటనే విపక్ష నేతలు అరిచారు. తప్పును సవరించుకుని.. పొల్యూటింగ్ వెహికిల్స్ అన్నారు. దీంతో సభలో ఉన్న మిగతా మంత్రులు కూడా చిరునవ్వు న...

February 2, 2023 / 02:50 PM IST

రైల్వేకు పండుగ: రికార్డు స్థాయిలో బడ్జెట్.. ఎంతో తెలుసా?

‘అమృత్ కాల్ బడ్జెట్’ పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైల్వే శాఖ బడ్జెట్ కూడా ఉంది. రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ గతంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవా...

February 1, 2023 / 12:11 PM IST

కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం..

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని 11 వ వార్డు 14వ వార్డు మధ్య మ్యాచ్ ను నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మాదిరిగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో వార్డు పరి...

February 1, 2023 / 11:31 AM IST

7 అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం: నిర్మల సీతారామన్

ఆత్మనిర్భర్ భారత్‌తో చేనేతలకు మేలు జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్దే లక్ష్యంగా బడ్జెట్ ఉందన్నారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. ప్రపంచంలో అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థ భారత్ అని వివరించారు. ఐదోసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. 102 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్...

February 1, 2023 / 12:30 PM IST

ఇందిరా, రాజీవ్‌గాంధీల హత్యలు ప్రమాదాలు : ఉత్తరాఖండ్ మంత్రి

భారత మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీహత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదని, ఇందిర,రాజీవ్ హత్యలు ప్రమాదలేనని సంచలన కామెంట్స్ చేశారు. తమ నానమ్మ, తండ్రి దేశంకోసం బలిదానం చేశారన్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. రాహుల్ తెవితేటలు చూస్తే తనకు జాలేస్తుందన్నారు. బలిదానం అంటే భగత్‌సి...

February 1, 2023 / 10:28 AM IST

మళ్లీ మేడారం జాతరొచ్చింది.. నేటి నుంచి మినీ జాతర

ప్రపంచంలోనే అతి పెద్ద జాతర, తెలంగాణ కుంభామేళాగా ఖ్యాతి పొందిన ములుగు జిల్లాలోని మేడారంలో సందడి మొదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు మినీ జాతర జరుగనుంది. సమ్మక్క, సారలమ్మ మహా జాతర రెండేండ్లకు ఒకసారి జరుగుతుందని అందరికీ తెలిసిందే. మహా జాతర తర్వాతి సంవత్సరం వచ్చే మాఘశుద్ధ పౌర్ణమికి మండమెలిగె పండగ వస్తుంది. దీన్ని మినీ మేడారం జాతర అంటారు. ఈ జాతరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ [&...

February 1, 2023 / 09:22 AM IST

నిర్మలమ్మ బడ్జెట్: వేతన జీవులకు ఊరట కలిగేనా?

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు 2023-2024 పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. వరసగా ఐదోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లోక్ సభకు సమర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిర్మలా సీతారామన్ కలిశారు. ఉదయం 10.15 గంటలకు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం వేసింది. అక్కడినుంచ...

February 1, 2023 / 10:59 AM IST

ట్రైన్ కిందకి దూకి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో విషాద ఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరు చూస్తుండగానే పట్టాలపైకి దూకేశాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పేరు రాకేష్ గౌడ్. పశ్చిమ రైల్వేలో చీఫ్ లోకో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఆయన ప్లాట్ ఫామ్ పై నిల్చుని ఉన్నారు. కాసేపు అటు ఇటు […]

February 1, 2023 / 09:55 AM IST

నారా లోకేశ్ యువగళం ఆరవ రోజు పాదయాత్ర షెడ్యూల్

నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. గత ఐదు రోజులుగా 58.5 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. పలమనేరు నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా యాత్ర సాగింది. లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీ దిగేందుకు జనాలు పోటీలుపడ్డారు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళలు దిష్టి తీసి, తిలకం దిద్ది, హారతి పట్టారు. నియోజకవర్గంలో వ్యవసాయ భూములను లోకేశ్ పరిశీలించారు. పొలాల్లో పనిచేస్తు...

February 1, 2023 / 08:41 AM IST

కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత

కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి ప్రముఖ న్యాయవాది శాంతి భూషన్ ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో 1925, నవంబర్ 11న జన్మించారు. అడ్వట్ వృత్తి చేపట్టిన శాంతి భూషణ్ వివిధ హోదాల్లో పని చేశారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేశారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ (ఓ)లో పని చేసి, ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. 1977 నుంచి 1980 వరకు రాజ్యసభ [&hel...

February 1, 2023 / 08:12 AM IST