ఓ వ్యక్తి తన తోటి యువతి(minor girl)ని తన ఇంటికి ఆహ్వానించాడు. అంతటితో ఆగలేదు. ఓ శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అంతే ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ యువతి మేల్కొన్న తర్వాత తెలుసుకున్న యువతిని అతను ఎవరికీ చెప్పొద్దని చెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో అడ్రస్ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) పేర్కొన్నారు. ఖమ్మం తెలంగాణ జనగర్జన సభలో భాగంగా ఈ మేరకు వెల్లడించారు.
తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వానలు పడ్డాయి.
BRSను బంగాళాఖాతం(Bay of Bengal)లో పడేయటం కాంగ్రెస్ కు సాధ్యమని పొంగులేటి శ్రీనివాస్(Ponguleti Srinivas) వ్యాఖ్యానించారు. ఖమ్మం తెలంగాణ జనగర్జన సభలో భాగంగా వెల్లడించారు. అంతేకాదు వారం రోజుల నుంచి ఈ సభ ఏర్పాటు నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) పార్టీ అనేక ఇబ్బందులు పెట్టినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలుగా అనేక మంది పోరాడిన కూడా తెలంగాణ రాలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కార...
పసుపు దంతాలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఎవరితో కూడా ప్రశాంతంగా మాట్లాడలేరు. దీంతో మనలో కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ప్రజలు దంతాలను మెరిపించుకోవడానికి అనేక రకాల నివారణలను ప్రయత్నిస్తారు.
మెక్సికో సిటీ పట్టణ మేయర్ మొసలిని వివాహాం చేసుకున్నారు. తమ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ఈ ఆచారాన్ని 230 ఏళ్లుగా పాటిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
ఖమ్మం తెలంగాణ జన గర్జన సభకు చేరిన రాహుల్ గాంధీ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు కీలక నేతలు హాజరు శాలువాతో రాహుల్ ను సత్కరించిన భట్టి విక్రమార్క రాహుల్ కు ముద్దుపెట్టి ఆలింగనం చేసుకున్న గద్దర్ పొంగులేటికి కండువా కప్పిన రాహుల్ గాంధీ దీంతోపాటు మరికొంత మంది నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్
గత కొద్ది రోజులుగా ఏసీ పేలుడు ఘటన వరుసగా వెలుగులోకి వస్తోంది. దీని కారణంగా ఇంట్లో అగ్నిప్రమాదంతో సహా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. చాలా వరకు AC బ్లాస్ట్ కేసులు అలాంటి ఇళ్లలో జరుగుతాయి.
రేపటి నుంచి వారం పాటు 24 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ సర్వీసులను రద్దు చేశారు.
మణిపూర్లో 40 రోజుల నుంచి హింస జరుగుతోందని, ప్రజల వలసలు కొనసాగుతుయని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రజలు ఇళ్లను వదిలి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Mud Festival: భారతదేశంలో అనేక ఏళ్లుగా కొన్ని ఆచార సంప్రదాయాలను ప్రజలు పాటిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేడుకలు నిర్వహించుకుంటారు. ఉత్తర గోవా(North Goa)లో కూడా అలాంటి విచిత్రమైన పండుగ జరుపుకున్నారు అక్కడ ప్రజలు.
వరల్డ్ కప్ షెడ్యుల్ పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులు వ్యవదిలోనే టీమ్ ఇండియా వేల కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉందని అంటున్నారు. స్వదేశంలోనే మ్యాచ్ లు జరుగుతున్నా ఇలా షెడ్యుల్ చేసిన ఐసీసీ తీరుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Twitter:ట్విట్టర్ యజమాని అయిన తర్వాత ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా మార్పులు చేశాడు. ఈసారి వెరిఫై చేయని వినియోగదారుల కోసం ట్వీట్ పరిమితిని ఫిక్స్ చేశాడు. అతను ప్రవేశ పెట్టిన నియమం ప్రకారం.. ధృవీకరించబడిన వినియోగదారులు 10000 ట్వీట్లను చదివే అవకాశం పొందుతారు, కాని ధృవీకరించబడని వినియోగదారులు 1000 ట్వీట్లను మాత్రమే చూడగలరు. ఈ నిబంధనను తాత్కాలికంగా అమలు చేశారు. కొత్త నిబంధనలకు సంబంధిం...