మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. టీవీలో క్రైం షోలు చూసి ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. గ్వాలియర్కు చెందిన ప్రదీప్ గుర్జార్ భార్యను చంపి మృతదేహాన్ని రోడ్డుపై పడేశాడు. రోడ్డు ప్రమాదంలో తనకు కూడా గాయాలైనట్లు పోలీసులకు చూపించాడు. అయితే, మహిళను చిత్రహింసలకు గురిచేయటంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.