ఒక వైపు ఎడతెరిపిలేని వాన, మరో వైపు ప్రళయంలా గోదావరి వరద.. గ్రామాల్లోకి పోటెత్తడంతో గిరిజనులు ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటు దయనీయ స్థితిలో ఉన్నారు
కత్తి మహేశ్ తన శాపం వల్లే చనిపోయాడని కేఏ పాల్ అన్నారు. మిగతా కొందరు కూడా అలానే చనిపోయారని హాట్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుత కాలంలో ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ ప్రేమలు(love) పెరిగిపోతున్నాయి. అవును రోజురోజుకు సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇవి కూడా ఎక్కువవుతున్నాయి. అయితే తాజాగా ఏపికి చెందిన అబ్బాయిని ఫేస్ బుక్లో ప్రేమించిన యువతి ఏకంగా శ్రీలంక నుంచి వచ్చేసింది. వీరి లవ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రో మూవీలో నటుడు ఫృథ్వీ డ్యాన్స్ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో చేసిన డ్యాన్స్ మాదిరిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. ఓడినోడికి కాళరాత్రి అని కౌంటర్ అటాక్ చేశారు.
మాజీమంత్రి నారాయణ తనను వేధించాడని అతని తమ్ముడి భార్య ప్రియ అంటోంది. పెళ్లి జరిగినప్పటీ నుంచి జరిగిన హరాస్ మెంట్ గురించి వీడియోలో తెలిపారు.
24 సంవత్సరాల తరువాత మళ్లీ విద్యుత్ ఉద్యోగస్తులు నిరసనలు చేస్తున్నారు. వేతన సవరణతో సహా 10 డిమాండ్లతో గత రెండు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
సంక్రాంతి పండుగ వస్తే చాలు ప్రతి ఏటా ఏపీలో కోడి పందెలు నిర్వహిస్తుంటారు. ఆ క్రమంలో గెలిచిన కోడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతోపాటు దానికి పెద్ద మొత్తం ప్రైజ్ కూడా వస్తుంది. అయితే ఆ పందెం గెలిచిన కోడిపుంజును చూసిన ఓ వ్యక్తి దాని కోసం ఏకంగా థాయిలాండ్ నుంచి ఇండియా వచ్చాడు. కానీ దాన్ని ఇచ్చేందుకు యాజమాని నో చెప్పాడు. అదెక్కడో చుద్దామా?
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలను అధికారులు శుక్రవారం రాత్రి జారీ చేశారు. గోదావరి వరద నీటిమట్టం 53 అడుగులకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి నది ప్రవహిస్తున్న నేపథ్య...
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్ల నడుమ నడిచే 36 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఏపీలో పవన్ కళ్యాణ్ వలన మిస్ అయిన అమ్మాయిలు ఎంతమందో లెక్క తేలాలన్నారు మంత్రి రోజా. చంద్రబాబు నిజమైన రాయలసీమ ద్రోహి అని, గంజాయి, ఎర్రచందనం నారావారిపల్లిలో దొరుకుతాయని ఎద్దేవా చేశారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లతోపాటు ఆయా బాధితులకు 25 కిలోల బియ్యం, ఉల్లిగడ్డ, బంగాళదుంపలు, కిలో పామాయిల్ నూనె సహా తదితర వస్తువులు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతోపాటు ఇళ్లు దెబ్బతిన్న వారికి కూడా ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఖర్చు, చూపిస్తున్న లెక్కలకు సంబంధం లేదని ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిచారు. అంతేకాదు రాష్ట్రంలో ఏ ఒక్క రైతైనా మంచిగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు
తాడిపత్రి తమకు ఇల్లు వంటిదని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ ఈ రోజు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి హైవేపై తీవ్రస్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది.