షర్మిల ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఏపీ లో ఆమెతో పాదయాత్ర చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట.
త్వరలో సీఐ అంజు యాదవ్ అధికార పార్టీ నుండి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
చెట్టును నరుకుతుండగా అందుల్లోంచి నీరు వస్తోంది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.
ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, ఓ వాలంటీర్ ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసుకున్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు వారు ఇలా చేశారు.
ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో చంద్రాబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించిన నేపథ్యంలో సీఎం జగన్ మెహన్ రెడ్డి సహా మంత్రి అంటి రాంబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు మంత్రివా లేదా సినిమా బ్రోకర్ వా అని చంద్రాబాబు ప్రశ్నించారు.
విశాఖ ప్రజల కోరిక దసరాకు నెరవేరనుందని మంత్రి అమర్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కోరారు.
గుడివాడలో కొడాలి నానిని గద్దే దించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టార్ ప్లాన్ వేశారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి గట్టి అభ్యర్థిని బరిలోకి దింపనున్నారు.
తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్టు వాహనాన్ని నడపడమే కాకుండా పార్క్ చేసిన 8 బైక్లను ఢీ కొట్టి పారిపోయాడు.
ఏదైనా సినిమా విడుదల అయితే పొలిటికల్ వివాదం కావడం కొత్తేమి కాదు. అయితే ఇటివల బ్రో సినిమాలో చిన్న విషయాలను భూతద్దంలో చూసి గొరంతను కొండంతలు చేస్తూ నానా రచ్చ చేస్తున్న అంబటి రాంబాబు ప్రవర్తన చూస్తుంటే మరి దారుణంగా ఉంది. దీన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది హస్యం చేస్తున్నారు. అసలు ఏంది ఇతని లొల్లి అని అడుగుతున్నారు. అయితే ఇతను కావాలనే ఇలా చేస్తున్నారా? ఆ వివాదం ఎంటో ...
మంగళగిరి సమావేశంలో జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ కీలక అంశాలను సూచించారు. వైసీపీకి అభివృద్ధి అంటే ఏంటో అక్కడ నుంచే చేసి చూపిద్దామన్నారు.
ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మళ్లీ బుక్కాయ్యారు. కానీ ఈసారి మాత్రం కామెంట్లు చేయడం వల్ల మాత్రం కాదు. పాపం ఈ మంత్రికి ఘోర అవమానం జరిగిందనే అనిపిస్తోంది. అది కూడా సీఎం ఉన్న కార్యక్రమం నిండు సభలో జరిగింది. అసలేం జరిగింది? ఎందుకు అవమానం జరిగింది? ఈ నేపథ్యంలో మంత్రి పార్టీ మారుతున్నారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బ్రోలో కమెడియన్ పృథ్వీ శ్యాంబాబు పాత్ర ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్యారెక్టర్ పై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీకి డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్కు వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని.. ఈడీ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు.