ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ఆనంద్, శ్యామ్ ప్రసాద్ నేడు, రేపు విజయవాడలో జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొననున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలపై ఈ భేటీలో సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. ఈ ఏడాది మార్చి నెల 25, 26వ తేదీల్లో నిర్వహించిన సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుతీరు, వృద్ధిపై ఈ సదస్సులో చర్చి